తెలంగాణ చరిత్ర, శాసనాలపై పరిశోధనలు చేస్తూ ఆర్కియాలజీ విభాగంలో పని చేసిన పీవీ పరబ్రహ్మశాస్త్రి ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాడు. శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల అని, సిముక శాతవాహనుడు ధూళికట్�
కాకతీయులు చేసినన్ని ప్రజోపయోగ నిర్మాణాలు మరే రాజవంశం వారు చేయలేదు. ఆ రాజుల అండతో సమస్త సామంతులు, వ్యాపారులు, ఇతరవర్గాల ప్రజలు కూడా తమ స్థాయికి తగిన విధంగా ఆయా నిర్మాణాలు, దానధర్మాలు నిర్వహించారు. వరంగల్ల�
అనువాదం గురించిన వ్యాసాలలో కొంత పునరుక్తి (repetition) తప్పదేమో. ‘అనువాద సమస్యలు’ అనే తన గ్రంథంలో రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) కూడా పునరుక్తి నుంచి తప్పించుకోలేకపోవడం మనం చూడవచ్చు. అనువాదం ఎలా ఉండాలనే విషయాన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీవనంలో నిత్య సాహితీ కృషీవలుడు మడిపల్లి భద్రయ్య. కవి, గాయకులు, నటులు.. వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి భద్రయ్య. పౌరాణిక నాటకాలు, కవితలు, గీతాలతో,సాహిత్యంలో కళారంగంలో, సమాజ సేవలో ఐదు దశ
కాకః కృష్ణః పికః కృష్ణః కోభేదః పిక కాకయోఃవసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః తా॥ కాకి నల్లగానే ఉంటుంది. కోకిల నల్లగానే ఉంటుంది. సామాన్య దృష్టితో చూస్తే మాత్రం రెండింటిలో పెద్దగా భేదం కనబడదు. వసంత ఋతువ
తెలంగాణ సాహిత్యప్రస్థానం 14 దక్షిణ భారతంలో పుట్టిన మహా పురుషుల చరిత్రలు, దేశీయమైన ద్విపద ఛందస్సును తీసుకొని పాల్కుర్కి సోమన కావ్యాలను రచించాడు. ఆ విధంగా స్వతంత్రమైన దేశీయమైన అనువాదం కాని కావ్యాలను రచించ
నవలా రచయిత అంపశయ్య నవీన్ తన 8వ కథా సంపుటి ‘యానాంలో ఒక రోజు’ 80వ పుట్టినరోజున విడుదల చేశారు. కొన్నేండ్లుగా తన ప్రతి పుట్టినరోజునా ఒకటి, రెండు పుస్తకాలను వెలువరించడమే గాక, ఎవరైనా రచయిత(త్రి) రాసిన మొదటి నవలకు
కాకతీయుల కాలం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సాహిత్యరంగంలో విశేష కీర్తి ప్రతిష్టలను పొందింది. కాకతీయులు స్వయంగా అనేక ఆలయాలు కట్టించి శాసనాలు వేయించినారు. అం�
నిన్నటిదాకా అన్ని గూళ్లల్లో కిచకిచఏ చోట నుంచి వచ్చాయో రెక్కలున్న పక్షులురెక్కలు తొడిగిన పక్షులు అన్నీ ఆ చెట్టు కొమ్మలోనేఇక్కడే ఈ మహావృక్షంలో ఏదో ఒక మూలఇప్పుడు ఏదో వింత దృశ్యం కరాళ నృత్యంనిండైన వనంలో ఏ�
కృపణేన సమో దాతానభూతో నభవిష్యతిఅస్ప్రుశన్నేవ విత్తానియః పరేభ్యః ప్రయచ్ఛతి॥ కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు. ఎలా అంటే.. వాడు బతికినన్ని రోజులు ఖర్చు పెట్టకుండా, ధనా�