కార్లను అగ్రిమెంట్ పద్ధతిలో అద్దెకు తీసుకుని వాటిని అమ్ముకుంటున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాట చేసిన సమావేశంలో డీస
Rajiv Sagar | నమ్మించి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏ(Congress DNA) లోనే ఉందని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్(Rajiv Sagar) అన్నారు.
కాంగ్రెస్ గ్యా రెంటీ కార్డుల పేరుతో ఓ కంప్యూటర్ సెం టర్ నిర్వాహకుడు ప్రజలను మోసం చేస్తున్నాడు. కొన్ని రకాల కార్డులను ముద్రించి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నాడు. ఈ తతంగం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ల
దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మొబైల్ నంబర్ సిమ్ కార్డును కోల్కతాలో కొన్నట్లు గుర్తించారు. ఆ నంబర్ను బీహార్లోని నలందాలో వినియోగిస్తున్నట్లు సాంకేతికంగా తెలుసుకున్నారు.