భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం అర్ధరాత్రి చర్ల మండలంలోని క్రాంతిపురం మడకం భద్రయ్య కుటుంబంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
మావోయిస్టు ప్రభావిత గ్రామాల ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆదివాసి గ్రామం చెన్నాపురంలో మంగళవా�
మావోయిస్టు సానుభూతి పరుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిరుడు ఆగస్టులో డ్రోన్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్న కేసులో మరో ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం చార్జీషీటు దాఖలు చేస
Charla New Hospital | భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండల కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 30 పడకల దవాఖానను ఏర్పాటు చేసింది. కాగజ్ నగర్ లోని 30 పడకల దవాఖానను 100 పడకల దవాఖానగా అప్ గ్రేడ్ చేసింది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్ర�