Roads blocked | ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షం పడుతోంది. దాంతో లోయలు, కొండలతో కూడిన చార్ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా యుమునోత్రి, బద్రీనాథ్ మార్గాల్లో పరిస్థితి మరింత తీవ్రం�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అక్కడ ఆరెంట్ అలర్ట్ జారీ చేశారు. కాలినడకన వెళ్లే భక్తులను నిలిపివేశారు. భక్తులంతా హోటళ్ల
యమునోత్రి జాతీయ రహదారి సేఫ్టీ వాల్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో అటు వైపు వెళ్తున్న 10 వేల మంది ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడటంతో ఈ ఇబ్బందులు తలెత్