ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' యథాతథంగా నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టంచేసింది. లక్ష మంది ఉద్యోగులతో సమరానికి దిగుతామని ప్రకటించిం
పీఆర్సీ, పెండింగ్ డీఏల విడుదల సహా పలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి దిగిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీం�
రేవంత్ సర్కార్పై ఉద్యోగులు సమరభేరి మోగించారు.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం రాష
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్ సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సా
తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ సర్కార్పై జర్నలిస్టులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ వరింగ్ జ ర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమి టీ ఇచ్చిన ‘చలో