జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ఆలయ అధికారులు, అర్చకులు గత కొంత కాలంగా అవినీతికి పాల్పడుతున్నట్లు పత్రికల్లో పెద్ద మొత్తంలో కథనాలు వెల్లువడుతున్నట్లు మండలి సభలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి �
నడిగడ్డ ప్రజల సమస్యలపై సీఎం, మంత్రులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా శనివారం నడిగడ్డ ప్రజల సమస్యలపై గళం విప్పారు.
పచ్చని గ్రామాల మధ్య చిచ్చు పెట్టే ఇథనాల్ కంపెనీ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్పష్టంచేశారు. ఆ కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చే�
రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.