సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు హవా కొనసాగించారు. వంద శాతం ఉత్తీర్ణతతో అత్యుత్తమ ప్రతిభ సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులదేనని జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్, దేవరకొండ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీం�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్వితీయ ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు.
ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంటర్ తర్వాత ఏం చదవాలి? ఎలాంటి కోర్సులు చేయాలి? ఏ కాలేజీని ఎంచుకోవాలి? ఇలా అనేక అంశాలపై చాలా మంది విద్యార్థులకు స్పష్టత ఉండదు. పిల్లలకే కాదు, తల్లిదండ్రులకూ సరైన అవగాహన ఉండదు.