ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించా రు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అల్మాస్పల్లిలో గ్రీన్ రివల్యూషన్, భారత్ బీజ్స్వరాజ్ మం చ్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ తొలి విత్తన పండుగ ఆదివారం ముగిసింది.
పాడి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ డెయిరీ యాజమాన్యం పనిచేయాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో విజయడెయిరీ సంస్థప�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లికి చెందిన రైతులు పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం తమ భూములను తీసుకోవద్దని రెండురోజుల క్రితం ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి, యాచారం తహసీల్దార్ అయ్యప్పకు భూ�
రాష్ట్రంలో వరిపంట పొట్ట దశలో ఉన్నది.. మొక్కజొన్న పంటచేలలో గింజ పాలుపోసుకుంటున్నది.. రాష్ట్రవ్యాప్తంగా 50.65 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు.. కొన్ని జిల్లాల్లో పైరు ఎదుగుతున్నది.. ఈ దశలో సీజన్ మధ�
‘నిజామాబాద్ జిల్లాలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇలాగైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు’ అని కాంగ్రెస్ నేతలు రైతు సంక్షేమ కమిషన్ ఎదుట వాపోయారు.