ఆగస్టులో శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నదని, రానున్న మండలి సమావేశాలను పాత అసెంబ్లీ భవనంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు.
తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణను దేశంలో నే అగ్రగామిగా నిలిపిన కేసీఆరే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్రెడ్డి అన్నారు. పార్టీ అధినేత ప్రకటించిన బీఆర్ఎస్ అభ్య
రాష్ట్ర ప్రజలకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్�