ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన మలిదశ ఉద్యమ పోరాటంలో మొట్టమొదటి రాజకీయేతర వేదిక తెలంగాణ జర్నలిస్టు వేదిక అని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్దేనని ప్రెస్ అకాడమీ మాజీ చై�
అక్రెడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థికసాయం కో సం మరణించిన జర్నలిస్టుల బాధిత కుటుంబ స భ్యులు 21లోగా దరఖాస్తు చేసుకోవాలని మీడి యా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం బారిన పడిన లేదా అ�
బహుముఖ ప్రజ్ఞాశాలి అరుణ్సాగర్ వర్ధమాన విలేకరులకు స్ఫూర్తిదాయకమని, జర్నలిజంలో పాత, మూస పద్ధతులను బద్దలుకొట్టి, విలక్షణ రీతిలో కథనాలు రాయడం ఆయనకే చెల్లిందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు