మహిళ మెడలోంచి పుస్తెలతాడును దుండగు లు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలో జరిగింది. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన ఇట్టె లక్ష్మి ఆదివారం గంగాధర మండలం గర్శ కుర్తిలోని తన కూతురు ఇంటికి వెళ్లడానికి జేఎన్టీయూ ఎక�
ఓ మహిళ మెడలోంచి పుస్తెలతాడు దొంగిలించిన వ్యక్తి, పారిపోతూ ప్రమాదవశాత్తు శివారులోని చెరువులో పడి మరణించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సర్వారం గ్రామంలో గురువారం జరిగింది.
Chain snacher in Mumbai: వారికి కొత్తగా పెళ్లైంది. భార్యాభర్తలు బాగా కలిసిపోయారు. ఇదే క్రమంలో భార్య తన మనసులోని చిన్నచిన్న కోరికలను భర్తతో పంచుకోవడం భర్త వాటిని తీర్చుకుంటూ పోవడం జరుగుతున్నది.