గూగుల్ తన మేనేజిరియల్ స్థాయి సిబ్బందిలో 10% మందిపై వేటు వేసింది. దీర్ఘ కాలంలో సంస్థ సామర్థ్యాన్ని రెండింతలు చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బుధవారం జరిగిన కంపెనీ సర్వ సభ్య సమ
Google | ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పని చేస్తున్నది. పోటీ టెక్ కంపెనీలతో పోలిస్తే గూగుల్ ఏఐ విషయంలో వెనుకబడింది. ఈ క్రమంలో ఏఐ విషయంలో మరింత శ్రమించేందుకు సి�
టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వె
Sundar Pichai: గుజరాత్లో ఫిన్టెక్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇండియాలో డిజిటైజేషన్ ఫండ్ కింద 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. వాష
టెక్ కంపెనీల్లో కొత్త ఏడాదిలోనూ ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా లాంటి పెద్ద టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగ�