జాతీయ రహదారులపై ప్రైవేట్ వాహనాలు టోల్ చార్జీలు చెల్లించడానికి బదులుగా వాటి కోసం నెల, వార్షిక పాసులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర మత్రి నితిన్ గడ్కరీ బుధవారం వెల్లడించారు.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను దవాఖానలకు తరలించి, ప్రాణాలను కాపాడేవారిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మానవత్వం చాటుకుంటున్న వారికి ఇప్పటివరకు ప్ర
అంతర్జాతీయ వేదికల్లో పాల్గొన్నప్పుడు భారత్లోని రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే తాను తల దించుకోవాల్సి వస్తున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం లోక్సభలో రోడ్డు ప్రమాదాలప�
శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లోక్సభ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎ
బీజేపీ అధిష్ఠానం తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దాంతో రాజకీయాల నుంచి వైదొలగుతారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రా�
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలిసారిగా కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ టెక్నాలజీతో ఈ వంతెన నిర్మాణం జరుగనున్నది.