మండల కేంద్రం పట్టణ రూపు సంతరించుకోనున్నది. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది.
అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పటి కప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మంత్రులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కా�
మియాపూర్ : ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న సమాంతర రహదారులకు విద్యుత్తు వెలుగులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని మియా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి రెబ్బెన : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన గ్రా�
జూబ్లీహిల్స్ : ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారులన్నీ ఎల్ఈడి సెంట్రల్ లైటింగ్తో ప్రకాశవంతంగా మారనున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. గురువారం యూసుఫ్గూడ డివి�