కంచ గచ్చిబౌలి భూముల అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నెల 3న జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పలు ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం వాటికి సమాధానాలిస్తూ అఫిడవిట
‘మీరు సీనియర్ ఐఏఎస్ అధికారి కదా.. చట్టాల గురించి తెలియదా? ఒక్కదానికీ మీరు సరైన సమాధానం చెప్పడం లేదు.. మీరు నిరక్షరాస్యులా? చదువుకోలేదా?’ అంటూ హెచ్సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సాధిక�
‘మీకు ఫారెస్టు చట్టాల మీద కనీస అవగాహన ఉన్నదా? రాత్రికిరాత్రే అన్నేసి బుల్డోజర్లతో చెట్లు, పక్షులు, ప్రాణుల అంచనా లేకుండా విధ్వంసం చేస్తరా? ప్రత్యక్షంగా చూస్తుంటేనే గుండె తరుక్కుపోతున్నది.. మీ మీద క్రిమి�