Rice | దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత
అత్యంత క్లిష్టమైన కేసులను సైతం ఛేదిస్తూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం యావత్తు దేశానికి పాఠాలు నేర్పిస్తున్నది. కేంద్ర నిఘా విభాగాలు సైతం ఛేదించలేని ఎన్నో కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు గ్రేట్ అనే�
వానకాలం సీజన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. గతేడాది 3,43,001 ఎకరాల్లో పంటలు సాగుకాగా, ఈ ఏడాది జిల్లాలో 4,39,631 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నట్లు అంచనా వేసింది. గ
వనరులకు కొరతలేని మన దేశంలో తినే తిండికి కొరత ఏర్పడుతున్నది. దేశ ప్రజలకు ఆహార పదార్థాలను అందించేందుకు ఇతర దేశాల వైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సరుకులైన వంట నూనెలు, పండ్లు, పప్పు దినుసులను దిగుమ�