అపహరణకు గురైన సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రాక్ చేసి గుర్తించిన ఎల్బీనగర్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతల నుంచి స్వాధీనం చేసుకున్న 90 సెల్ఫోన్లను బాధితులకు అందజేశార
స్నాచింగ్ చేసిన సెల్ఫోన్లను తక్కువ ధరకు జగదీశ్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫోన్లను ప్రతి 15 రోజులకొకసారి సూడాన్కు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కోసారి వెయ్యి, రెండు వేల ఫోన్లను మ
కాచిగూడ : చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ చోరీ అయిన ఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణమూర్తి (45) ప్రైవేటు ఉ
మైలార్దేవ్పల్లి : ప్రయాణీకుడిలా ఆటో ఎక్కి డ్రైవర్కు కత్తి చూపించి, బెదిరించి నగదు సెల్ ఫోన్ను ఎత్తుకెళ్లిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని స్థానికులు రెడ్హ్యండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. జార్ఖాండ్ రాష్ట్రానికి చెందిన సురుజ్ కుమార్, కరీంనగర
కాచిగూడ : కూతురు కోసం రైల్వేస్టేషన్కు వచ్చిన వ్యక్తి జేబులోంచి సెల్ఫోన్ దొంగతనం జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన పాండురంగ (37) కూతురు యశ్వంత్పూర్
రోజుకు 400 సెల్ఫోన్ల వరకు మాయం ఇందులో సైగానికిపైగా నిర్లక్ష్యంతోనే… సెల్ఫోన్ చోరుల ముఠాకు చిక్కితే అంతే.. అనౌన్స్మెంట్తో అప్రమత్తం చేస్తున్న పోలీసులు సెల్ఫోన్ అనేది ఇప్పుడు నిత్యావసరమయ్యింది.. చే