సైబర్ మోసాల్లో దిగ్భ్రాంతికరమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్టు’ స్కామ్లో ఓ ముంబై వృద్ధురాలు (86) ఏకంగా రూ.20.25 కోట్లు నష్టపోయారు. నిరుడు డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు జరిగిన ఈ మోసం భారత�
అరబ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన నిశాంత్కుమార్ �
ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫేస్బుక్ హ్యాక్ అయ్యింది. ఫేస్బుక్ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. డాలర్లు కావాలంటూ పలువురిని కోరడంతో ఇది సైబర్నేరగాళ్ల పనేనని గుర్తించారు.
సీసీఎస్ వద్ద గురువారం హైడ్రామా నెలకొన్నది. ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చిన కొద్దిసేపటికే సిటీ సైబర్క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
జిల్లాలో రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుశాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు రోజుల క్రి
ఎస్సెస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వీటితో అసలైన బోర్డు వెబ్సైట్కు ఇబ్బందులున్నాయని, వెంటనే వాటిని తొలగించాలని బోర్డు అధికారులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ను ఏర్పాటు చేసుకొని మరో నయీంలా మారారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం అర్ధరాత్రి తరువాత రేవంత్ అనుచరుల నుంచి తనకు బెదిరింపు కాల్�