రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో ఈ పథకం అమలుపై బుధవారం ఆయన రాష్ట్ర రవాణా, పోలీస్, ఆరోగ్య, ఇన్సూరెన�
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ పథకం కింద బాధితులకు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేస్తారు.
Cashless Treatment | రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు (road accident victims) నగదు రహిత చికిత్సను (cashless treatment) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
ఆరోగ్య బీమా తీసుకున్న పాలసీదారుల నుంచి క్యాష్లెస్ చికిత్స కోసం వచ్చిన విజ్ఞప్తులపై సదరు బీమా కంపెనీలు ఒక్క గంటలో నిర్ణయం తీసుకోవాల్సిందేనని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. ఈ మేరకు బ�