రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రూ.301.03 కోట్ల నగదు, విలువైన వస్తువులను సీజ్ చేశామని రాష్ట్ర సీఈవో వికాస్రాజ్ తెలిపారు. మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడం వల్ల 8,481 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వెల్�
ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరఢా ఝళిపించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఏకకాలంలో దాడులు చేశారు. 30 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు భారీగా నగదును సీజ్ చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్�
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25.66 లక్షల నగదు, రూ.56.39 లక్షల విలువ గల ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు.
‘ఎన్నికల కోడ్ వచ్చి 15 రోజులు పైగా అవుతుంది. మీ జిల్లాల్లో ఒక్క నోటు కూడా దొరకలేదా? మీరు బందోబస్తు నిర్వహిస్తున్నారా? లేక....’ అంటూ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా పలు జిల్లాల ఎస్పీలు, సీపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట
మండలంలోని ముండ్రాయి, వెంకటాపూర్ రోడ్డులో మంగళవారం ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 2,33,900 నగదును ఫ్లయింగ్ స్కాడ్ బృందం సీజ్ చేసింది. ముండ్రాయి-వెంకటాపూర్ రోడ్డులో ఎఫ్ఎస్టీ బృందం వాహన తనిఖీల