ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులు, నగదు పురస్కారాలకు దూరంగా ఉండాలని ఆలిండియా సర్వీస్ ఉద్యోగులకు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) కేంద్రం సూచించింది.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతక�