కార్టూన్ ద్వారా మార్పు సాధ్యమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఎస్ఆర్ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆటానమస్), కరీంనగర్ లో తెలుగు విభాగం, తెలంగాణ కార్టూనిస్టు వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా విద్యార్థ�
వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ రెండు నెలలూ.. పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. ఎండల భయానికి బయటికి వెళ్లలేరు. దాంతో, చిన్నారులంతా ‘స్క్రీన్'లకే అతుక్కుపోతారు. రోజంతా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు చూస్తూ గడ�
ఎంతటి కష్టాన్ని అయినా ఒక్కమాటలో వర్ణించడం జానపదులకే చెల్లింది. అలాంటివాటిలో.. నేటికీ గ్రామీణుల నోళ్లలో నానే పదబంధం.. ‘ముండ్ల మీదున్నట్లుంది!’. అయిష్టమైన పనిని బలవంతంగా భుజాన వేసుకొని పూర్తి చెయ్యాల్సి వ�
ఏ పనైనా చెయ్యాలని అనుకున్నప్పుడు.. తగిన సంసిద్ధత ఉండాల్సిందే. కాబట్టే, ‘కడిగిన మొకం తయారుగుంటే.. కనవడ్డదల్లా నోట్లె ఎయ్యొచ్చు’ అంటారు పెద్దలు. మనం సిద్ధంగా లేకపోతే.. ఆ అవకాశం మరొకర్ని వరిస్తుంది. ఆ ప్రయత్నం
ఏ పనైనా ఆచితూచి.. ఎంత చెయ్యాలో అంతే చెయ్యాలి. తొందరపడి దర్పాన్ని ప్రదర్శిస్తే.. ఎలాంటి ఉపయోగమూ ఉండదని సున్నితంగా హెచ్చరిస్తారు జానపదులు. ఇలాంటి అర్థాన్ని ఇచ్చే సామెత ‘ఊరికి చేసిన ఉపకారం.. శవానికి చేసిన సిం�