పీకల దాకా తాగాడు.. ఆ మత్తులోనే కారు డ్రైవింగ్ చేశాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతివేగంతో దూసుకొచ్చిన అతడి కారు ఎస్ఆర్ నగర్లోని ట్రాఫిక్ పీఎస్ మలుపు వద్ద అదుపుతప్పి.. మూడు బైకులను ఢీకొట్టుకుంటూ.. అదే స�
మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ కారు జూబ్లీహిల్స్లో బీభత్సం సృష్టించింది. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మలక్పేట ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి(17), తన స్నేహితుడు(17)తో కలిసి కారుల
నార్సింగిలో మంగళవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
కందుకూరు : రోడ్డుపై నిలిచిన నీరు, డ్రైవరు అజాగ్రత్త, అతివేగం మూలంగా కారు అదుపు తప్పి ఇంటి ముందు పార్కింగ్ చేసిన మరో కారును ఢీకొట్టి తీవ్ర నష్టం కలిగించింది. ప్రమాదానికి కారణమైన కారులోని గాలి బుడగలు ( ఏయ�