మరో నెలరోజుల్లో అయోధ్య రామాలయం (Ram Mandir) ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) చేయనున్నారు.
తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తోడ్పాటును అందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వర్జీనియాలో ఎన్నారైలతో మాట్లాడారు. తన జన్మదినం స�
‘ఈ సారి బుద్ధ జయంతికి ఓ ప్రత్యేకత ఉన్నది.. ఓ వైపు సాక్షాత్తు 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ సచివాలయం.. ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుత ఘట్టం’ అని రాష్ట్ర �
Minister Srinivas Goud | ప్రతీ ఏడాది హైదరాబాద్లో బుద్ధ జయంతోత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు.
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శాంతి దూత మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆ�