మండలంలోని పెద్ద గోప్లాపూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతిచెందినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మహబుబ్నగర్ నుంచి మరికల్ వైపు వెళ్తున్న కర్ణాట�
పొట్ట చేత పట్టుకుని పనులకు వెళ్తున్న కూలీల ఆటోను కారు అతివేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. 12 మందికి తీవ్ర గాయాలైన సంఘటన ఏన్కూరు పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
కొల్చారం, ఫిబ్రవరి 28 : ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం కొల్చారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్ర�