EOL vehicles: రిజిస్ట్రేషన్ ఎక్కడిదైనా.. ఒకవేళ లైఫ్ దాటితే, ఆ వాహనాలకు.. ఢిల్లీలో ఇక నుంచి పెట్రోల్, డీజిల్ పోయరు. జూలై ఒకటో తేదీ నుంచి ఆ రూల్ కఠినంగా అమలు చేయనున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు సమీప నగరాల్లో స్కూళ్లు, కాలేజీలను బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేన
delhi pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలుష్యం