దేశ రాజధానిలో వాయు ప్రమాణం క్షీణ స్థితిలోనే(వెరీ పూర్) కొనసాగుతుండడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)ని సవరించడం ద్వారా కాలుష్య నివారణ చర్యలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెం
Supreme Court | ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)ని ఆదేశించింది. కాలుష
దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Delhi Pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. అనేక చోట్ల వాయు నాణ్యత సూచీ (AQI) 300 మార్కు దాటింది. పటాకుల మోతతో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 335గా నమోదయింది.
Supreme Court | వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని సుప్రీంకోర్టు బుధవారం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB)లతో పాట
EOL vehicles: రిజిస్ట్రేషన్ ఎక్కడిదైనా.. ఒకవేళ లైఫ్ దాటితే, ఆ వాహనాలకు.. ఢిల్లీలో ఇక నుంచి పెట్రోల్, డీజిల్ పోయరు. జూలై ఒకటో తేదీ నుంచి ఆ రూల్ కఠినంగా అమలు చేయనున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు సమీప నగరాల్లో స్కూళ్లు, కాలేజీలను బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేన
delhi pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలుష్యం