ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక టెస్టు విజయం సాధించిన భారత మహిళల జట్టు ఇక పరిమిత ఓవర్ల సిరీస్పై దృష్టి పెట్టింది. కంగారూలపై తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్లో ఓ మ్యాచ్ నెగ్గిన టీమ్ఇండియా.. వన్డే, టీ20ల్లోనూ సత్తా�
IND vs ENG | సొంతగడ్డపై చాన్నాళ్ల తర్వాత ఆడిన టెస్టులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్టులో హర్మన్ప్రీత్ బృందం 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది.
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో ఆదివారం భారత జట్టు 5-4 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ హ్యాట్రిక్తో జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. హర్మన్ప్రీత్ 13, 14, 55 ని.లలో గోల్స�
మహిళల ఆసియాకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత జట్టు.. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా.. గురువారం సెమీస్లో 74 పరుగుల తేడాతో థాయ్లాండ