ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా మండల కేంద్రంలో కొవ్వొత్తులతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మండల యూత్ సభ్యులు, కుల సంఘాల నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ర్యాలీ తీశారు.
Candlelight rally | కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల ప్రజలు, స్వచ్ఛంద సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖం�