Air India plane crash | అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ఎలాంటి లోపాలూ లేవని ఎయిర్ ఇండియా సీఈవో (Air India CEO) క్యాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) తెలిపారు.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3,800 మందికి పైగా క్రూ సిబ్బందితోపాటు 5,700 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నది.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తాజాగా ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందించారు. ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందుక�
ముంబై, మే 12: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా క్యాంప్బెల్ విల్సన్ నియమిస్తూ టాటా సన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకానికి ఎయిర్ ఇండియా బోర్డ్ కూడా ఆమోదం తెల�
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వచ్చేశారు. ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంప్బెల్ విల్సన్ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది. ఎయిర్ ఇండియా సంస్థను గత ఏడాది టాటా గ్రూపు ట