జిల్లా కేంద్రం వీరన్నపేట శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రెండున్నర నెలలుగా తరుచూ కనిపిస్తుండడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నప్�
ఆ పులి బోను దాకా వచ్చింది. అటవీశాఖ అధికారులు పన్నిన ఉచ్చుల్లో పడ్డట్టే పడింది. కానీ, అంతలోనే వెనుదిరిగి వెళ్లిపోయింది. చివరకు అటవీశాఖ అధికారులకు నిరాశనే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ప్ర