రాష్ట్రంలోని విద్యుత్తు స్టోర్లలో ‘నో స్టాక్' అటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా మెటీరియల్ లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు �
మొబైల్ ఫోన్ల బాక్స్ల నుంచి చార్జర్లు, కేబుళ్లను తొలగించడం ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారింది. దీనికి కంపెనీలు ‘పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాలు తగ్గించడం’ లాంటి కారణాలు చెబుతున్నా, అసలు విషయం వేరే ఉందని మార
విద్యుత్తు స్తంభాలకు అనుమతి లేని కేబుళ్లను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఉన్న కేబుళ్లను మాత్రమే ఉంచాలంది. అనుమతులు ఉన్న వాటిని గుర్తించి కొనసాగించాలంది. అనుమతి ఉన్న వా�
టీవీ, కేబుల్, వర్క్.. ఇలా ఏ వ్యవస్థ నడవాలన్నా.. ఏ పనులు జరగాలన్నా.. సమాజంలో ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవసరంలా మారిన నెట్ గొంతును కరెంటోళ్లు పిసికేస్తున్నారు.