తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసమమని, కృష్ణా నీటిలో మన వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం అంటే మన హక్కులను కోల్పోవడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
ఎన్నికల వరకే పార్టీలు అని, నియోజకవర్గ ప్రజలందరికీ పెద్దదిక్కులా ఉంటానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో జిల్లా, డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర�
కరీంనగర శివారులోని సిరిసిల్ల బైపాస్ రోడ్డు జిగేల్మంటున్నది. నాడు అధ్వానంగా ఉన్న ఈ రోడ్డును గత బీఆర్ఎస్ సర్కారు కోట్లాది నిధులతో నాలుగువరుసలుగా విస్తరించడమేకాదు, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి ఆహ్లా�
తెలంగాణ సిద్ధించిన తర్వాత మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లాను ఏర్పాటు తర్వాత విరివిగా నిధులు మంజూరు చేస్తూ సకల హంగులు సమకూరుస్తున్నారు. అగ్రికల్చర్, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్,