మాయమాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం
సరిగ్గా దశాబ్ద కాలం క్రితం కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేని రాజీవ్నగర్ను, ఇప్పుడున్న రాజీవ్నగర్తో పోల్చి చూస్తే.. ఎక్కడా పొంతన కుదరదని కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు క్రిష్ణ శర్మ, వినాయక సాగర్ల�
దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి, కూతుళ్లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ప్రేమతో పలకరిస్తున్నారు. అన్ని కాలనీలు, బస్తీల్లో ఉన్న ప్రతి అన్నా, ప్రతి అక్కా, చెల్లి, తల్లి, ప్రతి తండ్రిని కలుస్తూ
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడిపోయిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కవర్గం ప్రజలు ఆనందంగాలేరని మాధవ�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48గంటల ముందు ప్రచారాన్ని బంద్ చేయాల్సి ఉంటుంది