హనుమకొండ చౌరస్తా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా మంగళవారం బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేశారు.
హనుమకొండ చౌరస్తా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా మంగళవారం బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేశారు. సుమారు 40కి పైగా షాపులను కూల్చేయగా రూ.50వేల నుంచ�
నగరంలో కొత్త బస్సుల కొనుగోలు కోసం చర్యలు మొదలు పెట్టిన ఆర్టీసీ యాజమాన్యం అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. నిధులను సమకూర్చుకోవడం కోసం ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్థలాలను లీజుకు ఇవ్వనున్నది.