అనేక సామాజిక-ఆర్థిక నేరాలకు పేదరికమే మూలం. పేదరికం మనిషితనాన్ని దిగజారుస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మానవతనే మంట గలుపుతుంది. ఇటీవల రాష్ట్రంలో బయటపడిన చిన్నపిల్లల అక్రమ రవాణా ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ.
ఎంతో చరిత్ర కలిగిన బౌద్ధ స్థూపం ప్రాధాన్యతను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస�
ఓ వైపు వేములవాడ రాజన్న, మేడారం సమ్మక్క దర్శనాలు.. మరోవైపు శుభ ముహూర్తాలు, అత్యధిక పెండిళ్లు, శుభకార్యాలు.. ఇంకోవైపు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు పొంచి ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర సర్కారు పల్లెలు, పట్టణాలను ‘స్వచ్ఛ’ంగా తీర్చిదిద్దుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది.