Bus Fares Hiked | ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన మహారాష్ట్రలో బస్సులు, ఆటోలు, క్యాబ్ ఛార్జీలను పెంచారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నడుపుతున్న బస్సుల ఛార్జీలు 14.95 శాతం మేర పెరిగాయ�
శబరియాత్రకు బు క్ చేసుకున్న బస్సుల్లో గురుస్వామి, పదేండ్లలోపు వయసు కలిగిన ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంటవాళ్లు, ఒక సహాయకుడికి ఉచిత ప్ర యాణ సౌకర్యం కల్పించనున్నామని శనివారం ఆర్టీసీ అధికారులు ఒక ప్ర �
ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్ పాలిత
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనున్నది. రాష్ట్రంలో త్వరలో బస్సు చార్జీలు భారీ స్థాయిలో పెరుగనున్నాయి. దీనిపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) చైర్మన్ ఎస్ఆర్ శ�
కర్ణాటకలో ఇబ్బడిముబ్బడి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ ‘ఐదు గ్యారెంటీ’లను అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. నిధుల కోసం సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసే పని ప్రారంభించింది.
కన్నబిడ్డ ఎంత ఆకలిగా ఉందో.. చనుబాలిచ్చి బిడ్డ ఆకలి తీర్చుతా అనుమతించాలని ఓ తల్లి కన్నీళ్లతో వేడుకుంటున్నది. బస్ చార్జీల కోసం బిడ్డలతో కలిసి భిక్షాటన చేస్తూ ఆ కుటుంబం ఆపరేషన్ స్మైల్ అధికారులకు చిక్కార