కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాల్లో ప్రజలు, శ్రేణులు, కార్యకర్తలు, ప
MP Aeavind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వైఖరిపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. అసత్య ఆరోపరణలు చేస్తున్న అరవింద్ దిష్టిబొమ్మలను ఆర్మూర్, మోపాల్, నిజామాబాద్ నగరంలో పలువురు దళిత సంఘాల నాయకులు దహనం చేశారు.
అమృత్సర్: వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో చేపట్టిన ఆందోళన ఆరు మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్లో రైతులు బుధవారం ఇళ్లపై, వాహనాలపై నల్లజెండాలు ఎగురవేసి.. పలుచోట్ల ప్రధాని నరేంద్ర మ�