రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి కూల్చివేతలు రెండోసారి శుక్రవారం చేపట్టారు. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రహదారి విస్తరణలో భాగంగా 243 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా గుర్తి�
గచ్చిబౌలి సిద్ధిక్నగర్లో పక్కకు ఒరిగిన భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భవనం చుట్టు పక్కల ఉన్న ఇండ్లలోని నివాసితులను తొలుత ఖాళీ చేయించారు. బిల్డింగ్ యజమాని
నస్పూర్ మున్సిపాలిటీలో ఐదంతస్తుల భవనాన్ని గురువారం మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో సర్వేనంబర్ 42లోని ప్ర భుత్వ భూమిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారని, పలుమార్లు న�
Hyderabad | హైదరాబాద్ మదాపూర్లోని రహేజా మైండ్స్పేస్లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ సహాయంతో రహేజా మైండ్స్పేస్లోని నెంబర్ 7, 8 భవనాలను క్షణాల్లోనే అధికారులు నే
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం 12 అంతస్తుల భవనం ఒకటి సగం కూలిన విషయం తెలిసిందే. బిల్డింగ్ కూలిన ఘటనలో 24 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 121 మంది ఆచూకీ లేదు. అయితే ఆ