భోపాల్: గేదె పాలు ఇవ్వడం లేదంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గేదెకు ఎవరో చేతబడి చేశారని, అందుకే పాలు ఇచ్చేందుకు అది నిరాకరిస్తున్నదని ఆరోపించాడు. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఈ ఘటన జరిగి�
Sadar Festival | ఆ దున్నపోతు వారానికి ఒకసారి ప్రీమియం స్కాచ్ తాగేస్తోంది. ప్రతి రోజు మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, యాపిల్స్ను తింటోంది. వీటితో పాటు ప్రతి రోజు 25 లీటర్ల పాలను తాగేస్తోంది. ప్రతి శనివారం
జైపూర్: రెండు తలల దూడ జనాన్ని ఆకట్టుకొంటున్నది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న ఈ అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. రాజస్థాన్ ధోల్పూర్
భోపాల్: నిరసన ప్రదర్శన కోసం తెచ్చిన ఒక గేదె బెదిరిపోయి నిరసనకారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ఏడాదికిపైగా �
తీవ్ర గాయాలు.. నెహ్రూ జూపార్క్కు తరలింపు కోయిలకొండ, జూన్ 10: పశువుల కొట్టంలోకి దూరి బర్రెలపై దాడి చేయబోయిన ఓ చిరుతకు చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా బర్రెలు ఎదురు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మహ�
చిరుత| జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
‘సూసినవా..? అంత పెద్ద రోగం వానిగ్గూడ అంటుకుంటదేమోనని భయపడ్డడేమో. మరి కరోనా అచ్చిపోయినంకనన్న మందలిచ్చిపోవద్దా మీ తమ్ముడు’ అని మా అక్కనెక్కడ తప్పువడ్తడోనని మా స్వామిరెడ్డి బావను మందలియ్యడానికి లచ్చింపుర
న్యూఢిల్లీ: ఒక ఆడ సింహానికి అడవి దున్న చుక్కలు చూపించింది. కొమ్ములతో దానిని గాల్లోకి పలుమార్లు విసిరికొట్టింది. దీంతో ఆ ఆడ సింహం అక్కడి నుంచి పారిపోయింది. డార్క్ సైడ్ ఆఫ్ నేచర్ అనే ట్విట్టర్ యూజర్ ఈ