ఇకపై ఫోన్లను కూడా యూజ్ అండ్ త్రో పద్ధతిలో వాడి పారేస్తారేమో! అంతలా రోజుకో మాడల్ బడ్జెట్ ఫోన్లు పుట్టుకొస్తున్నాయి. షామీ కంపెనీ కొత్త రెడ్మీ ఏ4 5జీ స్మార్ట్ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది.
నెక్ట్స్ జెనరేషన్ ఫీచర్లతో అందుబాటు ధరలో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం రూ 40,000లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి.
భారత్లో ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన రూ 15,000లోపు స్మార్ట్ పోన్లు అందుబాటైన ధరలో, మెరుగైన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకున్నాయి. నెక్ట్స్ వెర్షన్స్ కోసం ఏడాది పాటు వేచిచూడని వారికి రూ 15,000లోపు భారత్ల�