అసెంబ్లీలో రూ.3.04 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ను తయారుచేసింది ఉద్యోగులే. బడ్జెట్ ప్రతులను ముద్రించిందీ, వాటిని అసెంబ్లీకి చేర్చిందీ ఉద్యోగులే. కానీ, రూ.3.04 లక్షల కోట్ల బడ్జెట్లో అదే ఉద్యోగులకు న్�
అసెంబ్లీలో కాంగ్రెస్కు చెందిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తొడగొట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోతుంద�