సిద్దిపేట జిల్లా మండల కేంద్రం బెజ్జంకి నుంచి బేగంపేట వర కు నిర్మిస్తున్న తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతూ బేగంపేట గ్రామస్తులు బుధవారం గ్రామంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీ
జాతీయ రహదారిపై వేస్తున్న బీటీ లేయర్ బీటలువారుతున్నది. వేసిన కొద్ది గంటలకు పగుళ్లు ఏర్పడి ప్రయాణికులకు నర కం కనిపిస్తున్నది. రోడ్డు పటిష్టత కోసం వేస్తున్న బీటీ పట్టు లేకుండా పోయి ఒక వైపు వేస్తుంటేనే మరో
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె గ్రామాల మీదుగా బీటీ రోడ్డు నిర్మించాలని ముత్తిరెడ్డిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ముత్తిరెడ్డిపల్లిలో �
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం నుంచి మూడు కిలోమీటర్ల పొడవునా బీటీ నిర్మాణ పనులు నిలిచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో కథనాన్ని ప్రచురించింది.
బాల్కొండలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు స్థానికులు శనివారం క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఫంక్షన్హాల్ నుంచి మల్లన్నగుట్ట మీదుగా డబుల్ బెడ్రూం ఇ�