కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజల మనసు తెలుసుకొని రాష్ట్రం ఇవ్వలేదు. వేలమంది సామాన్యుల బలిదానాల తర్వాత.. సంఘర్షణ తర్వాత రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టి.. అరిగోస పెట్టిన తర్వాత రాష్�
కేసీఆర్ను గెలిపించాలి! కేసీఆర్ను ఓడించాలి! ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా మారిన అంశం ఇదే. కేసీఆర్ను గెలిపించాలనే వారికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ను ఓడించాలనే వారి దగ్గర ఉన్న �
కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ములుగు నర్సయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాసుపల్లి. నర్సయ్యకు, ఉమ్మడి కుటుంబీకులు ముగ్గురితో రోడ్డు పక్కన 24 ఎకరాల భూమి ఉండేది. అంతా కలిపి వ్యవసాయం చేస�
పాపం.. నలుగురు దివ్యాంగులు. పుట్టు గుడ్డివాళ్లు. వాళ్లకు ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందనే అనుమానం కలిగింది. ఒకరు చెప్తే కాకుండా తామే స్వయంగా తెలుసుకోవాలనుకున్నరు. ఎవరి సాయంతోనో ఒక ఏనుగు వద్దకు పోయారు. పాపం కండ్�
ఇవన్నీ అట్లుంటే, నిన్నగాక మొన్న ఏర్పడిన, పట్టుమని పదేండ్ల వయసు లేని, జనాభాలో 12వ స్థానంలో, విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్.
అది కరీంనగర్ జిల్లా నూకపల్లి క్రాస్రోడ్డు. అక్టోబరు 19వ తేదీ ఉదయం. కాంగ్రెస్ యువ(?) నేత రాహుల్గాంధీ రోడ్షో చేస్తూ చేస్తూ ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ వద్దకు పోయిండు. కాలుతున్న గ్రానైట్ బండ మీద అట్టు పోస�