బీఆర్ఎస్ శ్రేణుల నూతనోత్సాహంతో గ్రామాల్లో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇల్లెందు పట్టణంలోని పలు వార్డుల్లో జెండా గద్దెలను నిర్మించారు. వాటికి గులాబీ రంగులద్ది ముస్తాబు చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు ఎగురవేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా తీర్చిదిద్దిన కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టుకున్నామని ప్రజలు మదన పడుతున్నారని, మళ్లీ ఆయనే సీఎంగా రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటుందని మాజీ మంత్రి వనమా వెం�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ మహాసభకు దండులా కదలాలి వచ్చి విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ తెలిపారు.
మోసపూరిత మాటలతో, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనలో ప్రజలకు చేసిన మేలు శూన్యమని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని స్వగృహంలో బుధవారం ఏ�