BRS Party | బీఆర్ఎస్ స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తామని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతరాము యాదవ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మల్కాజిగిరి నియో�
ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకులకు సంక్షేమ చట్టం చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా
Dasoju Sravan | శ్వేతపత్రాలు తెలంగాణను వ్యతిరేకించే ఆంధ్ర మేధావులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ ద్రోహులు అందరూ కూడగట్టుకుని తయారు చేసినట్టే ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన ప్రగతిని
తెలంగాణ సాధన కోసమే తాము ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్రెడ్డిలా స్వార్థంతో పదవుల కోసం పార్టీలు మార్చలేదని ఎద్దేవా చేశారు.
KTR | లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా కలిసికట్టుగా పని చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్లో
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభమైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి.
Jagadish Reddy | తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చామని, అలా ఈ పదేండ్ల కాలంలో విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
KTR | తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నీళ్లు, బొగ్గు లేని రాయలసీమలో, బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్�
Harish Rao | పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు తప్ప.. మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో
Akbaruddin Owaisi | తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర�
పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అప్పులే మిగిలాయని చూపించి.. ఆ పార్టీని బోనులో నిలబెట్టాలనుకున్న కాం గ్రెస్ ప్రభుత్వం ‘కబడ్డీలో కాలు ఇచ్చి దొరికిపోయినట్టు’గా ఉన్నదని కాంగ్రెస్ నేతలే వాపోతున్నారు.
Telangana Assembly | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ రాజకీయ లబ్ది కోస�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంత బాగా పని చేసిన హరీ