అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.
‘హుజూరాబాద్ గడ్డ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. ప్రతిపక్షాల మాయమాటలకు ఇకడి ప్రజలు లొంగరు. ఎప్పుడు అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నరు.
మోసపూరిత గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్కు ఓటేస్తే 24 గంటల కరెంట్ మూడు గంటలు కావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రంలో రూ.51.18 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను సోమవా�