నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. మంగళవారం ఆమె మహబూబాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సత్య�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక మాలోత్ కవితను గెలిపించాలని, స్వార్థం కోసం పార్టీలు మారే వారికి ఓటుతో బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం డోర్నకల్�
బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం ఓ వ్యక్తి వినూత్నంగా బైక్పై యాత్ర చేస్తున్నాడు. భద్రాచలం ప్రాంతం వేలేరు గ్రామానికి చెందిన తూతిక ప్రకాశ్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్త�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపేట మాజీ ఎమ్మెల�
మానుకోట అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. బుధవారం రాత్రి ఎంపీ మాలోత్ కవిత నివాసంలో మానుకోట లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆ
ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత జిల్లా కేంద్రంలోని ఎన్టీ
బీఆర్ఎస్తోనే పేదలకు న్యాయం జరుగు తుందని మహబూబా బాద్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో వాకర్స్తో కలిసి మార్నింగ్ వాకింగ్ చేసి కూరగాయల సెంటర్, పలు కా�