పిల్లలకు పుష్టికరమైన ఆహారంతో కడుపు నింపితేనే వారు చదువుపై మనస్సు నిమగ్నం చేస్తారని, ఆపై ఆటపాటల్లో రాణిస్తారని భావించిన సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకానికి రూపకల్పన చేశారు. అమ్మలా ఆలోచించి ప్రారంభిం�
సీఎం కేసీఆర్ రుణ మాఫీని ప్రకటించడంపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ను ఆయన చాంబర్లో కలిసి కృతజ్ఞతలు తెలిపా�
దేశాన్ని 65 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రూ.57 వేల కోట్ల అప్పులు చేస్తే.. తొమ్మిదిన్నరేండ్లలోనే మోదీ ప్రభుత్వం వంద లక్షల కో ట్లు అప్పులు చేసి దేశాన్ని అప్పుల కూపంలోకి తోసివేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా �
నాడు ఎండిన చెరువులు.. నేడు నిండుకుండల్లా మారాయి. నాటి పాలకుల నిర్లక్ష్యంతో ఛిన్నాభిన్నమైన గొలుసుకట్టు చెరువులకు.. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో పునరుజ్జీవం వచ్చింది. ప్రాజెక్టుల అనుసంధానంతో మం�
సకాలంలో కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్మార్) ఇవ్వని డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు తీసుకొనేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సీఎమ్మార్ ఇవ్వని 300 మిల్లుల జాబితాను అధికారులు సిద్ధం చే�
యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై వచ్చే నెల 9 లేదా 10వ తేదీన ముగ్గురు మంత్రుల బృందం సమీక్షించనున్నట్టు తెలిసింది. మంత్రులు హరీశ్ర�
బీఆర్ఎస్ ఒక కుటుంబం లాంటి పార్టీ అని, కార్యకర్తలు సీఎం కేసీఆర్ బలగమైతే, ఆయన కార్యకర్తలకు బలమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్లోని వీ కన్వెక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి �