పాలనలో సీఎం రేవంత్రెడ్డి తడబడుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ దేవుళ్లప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి దురద వల్లే రైతుబంధు ఆగిపోయిందని, అయినా మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక్కో సాకు చూపుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శి
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇన్చార్జి రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు, సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన చెప్తున్న మాటలన్నీ బూటకమని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు.
బీజేపీ నాయకులు చేస్తున్నవి విజయ సంకల్ప యాత్రలు కావని, అవి విసుగు సంకల్ప యాత్రలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో యాత్ర పేరిట తిరుగుతున్నారని, కేంద్రంలో �