న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. 2024 మే 1 నుంచి 2031 వరకు ఏడేండ్ల పాటు భారత్, భారత ఉపఖండంలో టెలివిజన్, డిజిటల్ మీడియా హక్కులను సోనీ సంస్థ దక్కి
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు, వాటికి సంబంధించి సంస్థలు ప్రత్యక్షంగా బ్రాడ్కాస్టింగ్ లేదా బ్రాడ్కాస్టింగ్ కార్యకలాపాల పంపిణీలో పాల్గొనకూడదన
ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. దీనికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే దీని టీవీ, డిజిటల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాదితో స్టా�